Tuesday 24 March 2015

ధ్వంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా ?

ధ్వంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా ?

భారత ప్రజలు
వలస పాలన దుర్మార్గం లేని, పరాయి పాలన లేని, అసమానతలు లేని, అందరికీ సమానావకాశాలు ఉండే గణతంత్రాన్నినిర్మించుకోవాలని కలగన్నారు.
ఆ స్వప్నం నిజం చేసుకోడానికి దశాబ్దాల పాటు వీరోచిత పోరాటం సాగించారు.
చివరికి వలసవాదులు వెళ్లిపోయారని భ్రమపడి,
భారత ప్రజలమైన మాకు మేము ఒక సర్వసత్తాక, ప్రజాస్వామిక, సామ్యవాద గణతంత్రాన్ని
ఇచ్చుకుంటున్నాము అని రాజ్యంగా రచన చేసుకున్నారు.
కానీ ఆ భ్రమ త్వరలోనే తేలిపోయింది.
ఆ స్వంప్నం భగ్నమైపోయింది.
మన గణతంత్రానికి సర్వసత్తాక అధికారం లేదు.
సామ్యవాదం లేదు.
అసలిది గణతంత్రమే కాదు.
ప్రజల రాజ్యమే కాదు.
దేశ దేశాల దోపిడీ దొంగల రాజ్యం ... ... ...
... ...   
ధ్వంసమైన స్వప్నం
('చిదంబర రహస్యం', 'కారడవిలో కామ్రేడ్స్‌తో', 'మానవజాతి మనుగడ కోసం విప్లవం' వ్యాసాల సంకలనం)
- అరుంధతీ రాయ్‌

ఆంగ్లమూలం: Chidambaram's War, Walking with Comrades, Trickle down Revolution
తెలుగు అనువాదం :  ప్రభాకర్‌ మందార,  పి. వరలక్షి,  కడలి.
208 పేజీలు, వెల: రూ. 75/-
ప్రతులకు :
మలుపు, ఇం.నెం. 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.
ఫోన్‌ నెం. 9866559868
ఇమెయిల్‌ : malupuhyd@gmail.com


No comments:

Post a Comment