కల్లోల గుజరాత్ లో అపరాధ పరిశోధన !
ఈ రోజు (8-12-2016) సాయంత్రం 5-30 కి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లిలో
"గుజరాత్ ఫైల్స్" పుస్తకావిష్కరణ జరుగుతున్న సందర్భంగా
ఇవాళ ఆంధ్ర జ్యోతి ఎడిట్ పేజీలో ప్రచురించిన క్లిప్పింగ్ ఇది:
సభలో పుస్తక రచయిత్రి రానా అయ్యూబ్ స్వయంగా పాల్గొంటున్నారు.
No comments:
Post a Comment