సంకెళ్ళ సవ్వడి
పుస్తకావిష్కరణ సభ
13 జూన్ 2015, శనివారం
సాయంత్రం 5-30 గంటలకు
సారస్వత పరిషత్ (ఎస్ పీ) హాల్ ,
బొగ్గులకుంట, హైదరాబాద్
సభాధ్యక్షులు : బొజ్జా తారకం
ముఖ్య అతిధి : జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
ఉపన్యాసకులు :
ప్రొ. హరగోపాల్
పుస్తక రచయిత : అరుణ్ ఫరేరా
దస్తక్ సంపాదకులు : సీమా ఆజాద్
పుస్తక అనువాదకులు : ఎన్ . వేణుగోపాల్
ఆంధ్ర జ్యోతి సంపాదకులు : కే. శ్రీనివాస్
అందరికీ ఇదే మా ఆహ్వానం
- మలుపు
No comments:
Post a Comment